హిందూ ముస్లిం సమైక్యతా దినం : రాంప్రసాద్ బిస్మిల్ , అష్పఖుల్లా ఖాన్
స్వాతంత్రోద్యమ పోరాటంలో ఉరికంబాన్నెక్కిన
అమరులు. హిందూ ముస్లిం ఇక్యతను స్థాపించమని అంతిమ సందేశాన్ని
ఇచ్చారు. డిసెంబర్ -19 న వీరు అమరులైన
సందర్భాన్ని పురస్కరించుకుని..నెల రోజుల పాటు, ఆంధ్రపదేశ్, మహారాష్ట్రల్లో
మండల స్థాయి, గ్రామస్థాయి వరకు
'హిందూ ముస్లిం సమైక్యతా దినా'న్ని అమలు జరుపుతున్నారు జైభారత్
కార్యకర్తలు.
స్వాతంత్రోద్యమ పోరాటంలో ఉరికంబాన్నెక్కిన
అమరులు. హిందూ ముస్లిం ఇక్యతను స్థాపించమని అంతిమ సందేశాన్ని
ఇచ్చారు. డిసెంబర్ -19 న వీరు అమరులైన
సందర్భాన్ని పురస్కరించుకుని..నెల రోజుల పాటు, ఆంధ్రపదేశ్, మహారాష్ట్రల్లో
మండల స్థాయి, గ్రామస్థాయి వరకు
'హిందూ ముస్లిం సమైక్యతా దినా'న్ని అమలు జరుపుతున్నారు జైభారత్
కార్యకర్తలు.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి