ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు

 :ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కావాలనే డిమాండ్ తో మన రాష్ట్రంలో

'జనగర్జన' పేరిట మొదటి భారీ బహిరంగ సభని నిర్వహించిన ఘనత జైభారత్

దే. ఈ డిమాండ్ తో ప్రచారోద్యమాన్ని నిర్వహించింది. 2004 లోనే అన్ని

రాజకీయ పార్టీలను ఆహ్వానించి... రౌండ్ టేబుల్ నిర్వహించింది.ఈసమస్యపై

'విజయవిహారం'  ప్రత్యేక సంచికని తీసుకు వచ్చింది. '
జైభారత్ హాల్ చల్'

పేరిట రాష్ట్రమంతటా  అన్ని జిల్లా మండల కేంద్రాల్లో ఈ డిమాండ్ కు

మద్దతుగా వేలాది అణగారిన ప్రజల్ని కదిలించింది జైభారత్.  

కామెంట్‌లు లేవు: